ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో భేటీ అయిన సన్ మైక్రో సిస్టమ్ వ్యవస్థాపకులు శ్రీ వినోద్ ఖోస్లా
నాడు పోస్టు చేయడమైనది:
18 FEB 2026 10:50PM by PIB Hyderabad
సన్ మైక్రో సిస్టమ్ వ్యవస్థాపకులు శ్రీ వినోద్ ఖోస్లాతో ప్రధానమంత్రి ఈ రోజు సమావేశమయ్యారు.
కృత్రిమ మేధ, భారత దేశ అంకుర సంస్థల వ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలపై ఈ సమావేశంలో ప్రధానమంత్రి, శ్రీ ఖోస్లా చర్చించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో శ్రీ మోదీ పోస్టు:
‘‘ఈ రోజు శ్రీ వినోద్ ఖోస్లాతో చర్చ అద్భుతంగా సాగింది. ఏఐ, భారత అంకుర సంస్థల వ్యవస్థ గురించి మేం చర్చించాం
@vkhosla”
(రిలీజ్ ఐడి: 2230173)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam