ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026లో భాషిణి జాతీయ భాషా మౌలికసదుపాయాల వేదికపై వాయిసెరా ప్రారంభం

నాడు పోస్టు చేయడమైనది: 18 FEB 2026 6:02PM by PIB Hyderabad

డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (డీఐసీ)ఎలక్ట్రానిక్స్ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలోని డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ (డీఐబీడీ)... ఓపెన్ సోర్స్ఎండ్ టు ఎండ్ వాయిస్ ఏఐ స్టాక్ వాయిసెరాను ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ప్రారంభించిందితద్వారా భారత డిజిటల్ ప్రజా మౌలికసదుపాయాల (డీపీఐ) ప్రయాణంలో కీలక విజయాన్ని నమోదు చేసిందిఏక్‌స్టెప్ ఫౌండేషన్‌తో కలిసి సీవోఎస్ఎస్ఐఐఐటీ బెంగళూరుఏఐ4భారత్‌ల సహకారంతో నిర్వహించిన ఈ ప్రారంభోత్సవానికి డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ సీఈవో శ్రీ అమితాబ్ నాగ్ నాయకత్వం వహించారు.

భాషిణి జాతీయ భాషా మౌలికసదుపాయాల్లో అమలు చేసిన వాయిసెరా... బహుభాషా వాయిస్లాంగ్వేజ్ ఏఐ కోసం ప్రామాణికమైనప్రభుత్వ-మద్దతుగల దేశవ్యాప్త డిజిటల్ మౌలిక సదుపాయాలను సృష్టిస్తుందిఓపెన్ప్లగ్గెబుల్ఇంటర్‌ఆపరెబుల్క్లౌడ్ డిప్లాయెబుల్ప్రిమైస్ రెడీగా రూపొందించిన ఈ ప్లాట్‌ఫామ్ ప్రభుత్వంపరిశోధనా సంస్థలుఆవిష్కరణ వ్యవస్థల్లో వాయిస్ సిస్టమ్‌ల సురక్షితమైనగణనీయ విస్తరణను అనుమతిస్తుందివాయిస్ స్టాక్‌ను మాడ్యులరైజ్ చేయడం ద్వారా ఇది ఓపెన్ స్టాండర్డ్స్మాడ్యులర్ ఆర్కిటెక్చర్అవసరమైనప్పుడు మల్టీ-వెండర్ వ్యూహాలనూ ఉపయోగించడం ద్వారా సామర్థ్యంసౌలభ్యంస్వాతంత్య్రాన్ని ప్రోత్సహిస్తుంది..

వాయిసెరా ఏకీకరణ భారత జాతీయ భాషా మౌలిక సదుపాయాల వ్యవస్థగా భాషిణి పాత్రను బలోపేతం చేస్తుందిఅనువాదంభాషా సాంకేతికతల నుంచి రియల్ టైమ్ స్పీచ్ సిస్టమ్‌లుసంభాషణలు చేయగల ఏఐజనాభా స్థాయిలో బహుభాషా టెలిఫోనీ వరకు దాని సామర్థ్యాలను విస్తరిస్తుందివ్యవసాయ సలహాలువిద్యా మద్దతుజీవనోపాధి సేవలుఫిర్యాదుల పరిష్కారంపౌరుల అభిప్రాయంపథకాల ఆవిష్కరణ వంటి రంగాల్లోని విభాగాలు వాయిస్ ఎనేబుల్డ్ పౌర సేవలను వేగంగా నిర్వహించగలదు.

డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ అమితాబ్ నాగ్ ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ, "భాషిణి జాతీయ భాషా మౌలిక సదుపాయాల వ్యవస్థగావాయిసెరా ఓపెన్ ఎగ్జిక్యూషన్ స్టాక్‌గా ఉండడం ద్వారా భారత డిజిటల్ ప్రజా మౌలికసదుపాయాల కొత్త దశలోకి ప్రవేశిస్తోందిఇక్కడ వాయిస్ భారత్‌కు అత్యంత సహజమైన ఇంటర్‌ఫేస్‌గా మారుతుందిఈ విధాన ప్రణాళిక సురక్షితమైనగణనీయ బహుభాషా వ్యవస్థలను అనుమతిస్తుందిఅదే సమయంలో ఉమ్మడి జాతీయ పునాదిని నిర్మించడానికి ఆవిష్కర్తలకు సాధికారత కల్పిస్తుందిఇది గౌరవంఅందుబాటులో ఉండడంప్రతి పౌరుడు దేశంలో అందరితో మాట్లాడగలరనీవారు చెప్పేది అర్థం చేసుకోగలరనీ నిర్ధారించడం గురించినదిఇది కొత్త వాయిస్ యుగ ప్రారంభాన్ని సూచిస్తుందిఈ యుగంలో భారత్ తనదైన గుర్తింపును కలిగి ఉంది." అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంతో అనుబంధం గల వాయిస్ ఏఐ వ్యూహకర్తసలహాదారు శ్రీ సంతోష్ కెవ్లాని మాట్లాడుతూ, “వాయిసెరాను మొత్తం టెక్నాలజీ స్టాక్‌లను పునర్నిర్మించకుండా ఇంటర్‌ఆపరబుల్ఎగ్జిక్యూషన్ రెడీ విస్తరణను అనుమతిస్తూ వాయిస్ కోసం ప్రజా ప్రయోజనం కలిగిన ఉత్పత్తిగా రూపొందించారు.” అని తెలిపారు.

"గత మూడు సంవత్సరాలుగా డిజిటల్ ప్రజా మౌలికసదుపాయాల వ్యవస్థగా భాషకు గల శక్తిని భాషిణి ప్రదర్శించిందివాయిసెరాతోఆ విజన్ ఇప్పుడు వాయిస్‌నకు విస్తరించిందిజాతీయ స్థాయిలో పౌరులందరికీ సమానంగా అందుబాటులో ఉండేలా ఇది వ్యవస్థను బలోపేతం చేస్తుందిఅని ఏక్‌స్టెప్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకులుచీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ శంకర్ మరువాడా అన్నారు.

"వాయిసెరాతో అనుసంధానమైన భాషిణి నిరంతర విస్తరణ... స్థానిక భాషవాయిస్ సామర్థ్యాలను వేగవంతం చేస్తుందిసమ్మిళిత ఏఐ ఆవిష్కరణలను మరింతగా ప్రోత్సహిస్తుందిఅని ఐఐటీ మద్రాస్‌కు చెందిన శ్రీ మితేష్ కాప్రా అన్నారు.

ఈ ప్రయోగం భారత జనాభా స్థాయిలో భాషవాయిస్ మౌలిక సదుపాయాల వ్యవస్థగా భాషిణి స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందిఇది ఆయా రంగాల్లోభౌగోళిక ప్రాంతాల్లో తదుపరి తరం ప్రజా సేవల పంపిణీని బలోపేతం చేయగల సురక్షితమైనసమగ్రమైనఇంటర్ఆపరెబుల్ ఏఐ వ్యవస్థలను ఆవిష్కరిస్తుంది.

వాయిసెరా గురించిన లైవ్ ప్రదర్శన... భాషిణి పెవిలియన్‌ఏక్‌స్టెప్ పెవిలియన్హాల్ నంబర్ 3మొదటి అంతస్తుభారత్ మండపం వద్ద అందుబాటులో ఉంది.

 

***


(రిలీజ్ ఐడి: 2230017) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , English , Urdu , हिन्दी , Kannada