ప్రధాన మంత్రి కార్యాలయం
ఉపరాష్ట్రపతితో సమావేశమైన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
16 FEB 2026 9:41PM by PIB Hyderabad
ఈ రోజు సాయంత్రం ఉపరాష్ట్రపతి భవన్లో ఉపరాష్ట్రపతి శ్రీ సీ.పీ. రాధాకృష్ణన్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మర్యాదపూర్వకంగా కలిశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:
“ఈ రోజు సాయంత్రం ఉపరాష్ట్రపతి భవన్లో ఉపరాష్ట్రపతి తిరు సీ.పీ. రాధాకృష్ణన్ గారిని మర్యాదపూర్వకంగా కలిశాను.”
(రిలీజ్ ఐడి: 2228938)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam