ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం

నాడు పోస్టు చేయడమైనది: 28 JAN 2026 11:22AM by PIB Hyderabad

మహారాష్ట్రలోని బారామతి జిల్లాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. "ఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. ఈ తీవ్ర విషాద సమయంలో మృతుల కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానుఅని శ్రీ మోదీ పేర్కొన్నారు.

ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన విమాన ప్రమాదం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానుఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయిన వారందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానుఈ తీవ్ర విషాద సమయంలో మృతుల కుటుంబాలకు మనోధైర్యం లభించాలని ప్రార్థిస్తున్నాను.” 

 

***


(రిలీజ్ ఐడి: 2219509) సందర్శకుల సూచీ సంఖ్య : : 30