ప్రధాన మంత్రి కార్యాలయం
శాంతి, సంతోషాల ప్రాధాన్యాన్ని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
27 JAN 2026 8:57AM by PIB Hyderabad
శాంతి, సంతోషాల ప్రాధాన్యాన్ని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
‘‘శాంతితుల్యం తపో నాస్తి న సంతోషాత్ పరం సుఖమ్
న తృష్ణాయా: పరో వ్యాధిర్న చ ధర్మో దయాపర:’’
శాంతిని మించిన ప్రయత్నమేదీ లేదు, సంతోషాన్ని మించిన ఆనందం మరొకటి లేదు, లోభాని కన్నా మహా వ్యాధి మరేదీ లేదు.. దయను మించిన గొప్ప ధర్మం లేనేలేదనే సందేశాన్ని ఈ సుభాషితం అందిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘శాంతితుల్యం తపో నాస్తి న సంతోషాత్ పరం సుఖమ్
న తృష్ణాయా: పరో వ్యాధిర్న చ ధర్మో దయాపర:’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 2219165)
సందర్శకుల సూచీ సంఖ్య : : 35
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam