ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో సంభవించిన ప్రాణ నష్టానికి ప్రధాని సంతాపం
प्रविष्टि तिथि:
30 DEC 2025 12:37PM by PIB Hyderabad
ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో సంభవించిన ప్రాణ నష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్- పోస్టులో పీఎంవో ఇండియా ఇలా పేర్కొంది:
‘‘ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించడం బాధాకరం. ఆత్మీయులను కోల్పోయిన వారికి సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను: పీఎం నరేంద్ర మోదీ’’
(रिलीज़ आईडी: 2209764)
आगंतुक पटल : 62
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam