ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ పీజీ బారువా మృతికి ప్రధాని సంతాపం
నాడు పోస్టు చేయడమైనది:
15 DEC 2025 9:06AM by PIB Hyderabad
అస్సాం ట్రిబ్యూన్ గ్రూప్ ఎడిటర్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పీజీ బారువా గారి మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
‘‘అస్సాం ట్రిబ్యూన్ గ్రూప్ ఎడిటర్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పీజీ బారువా మరణం దిగ్భ్రాంతి కలిగించింది. పాత్రికేయ రంగానికి చేసిన సేవలకు గాను ఆయన చిరస్మరణీయంగా నిలిచిపోతారు. అస్సాం పురోగతిని ముందుకు తీసుకెళ్లడానికి, ఆ రాష్ట్ర సంస్కృతిని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి అమితమైన ఆసక్తిని ప్రదర్శించేవారు. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి.’’
***
(రిలీజ్ ఐడి: 2204184)
సందర్శకుల సూచీ సంఖ్య : : 38
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam