ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అయోధ్యలో శ్రీ రామ్ జన్మభూమి మందిర్ ధ్వజారోహణ ఉత్సవ ముఖ్యాంశాల్ని పంచుకున్న ప్రధానమంత్రి

Posted On: 25 NOV 2025 9:13PM by PIB Hyderabad

అయోధ్యలో శ్రీ రామ్ జన్మభూమి మందిర ధ్వజారోహణ ఉత్సవ ముఖ్యాంశాల్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.అయోధ్యలోని పవిత్ర శ్రీ రామ్ జన్మభూమి మందిర శిఖరం పైన కాషాయ ధ్వజాన్ని  సంప్రదాయాలను అనుసరిస్తూ ఆయన ఎగురవేశారు. ఈ ఉత్సవం మందిర నిర్మాణం పూర్తి అయిందనడానికి ప్రతీకగా నిలిచింది. అంతేకాదు, సాంస్కృతిక ఉత్సవంతో పాటు జాతీయ సమైక్యత తాలూకు ఓ కొత్త అధ్యాయాన్ని కూడా ఈ కార్యక్రమం ఆవిష్కరించింది. ఈ సందర్భంగా సప్తమందిరాన్ని శ్రీ మోదీ సందర్శించారు. అక్కడ మహర్షులు వశిష్టుడు, విశ్వామిత్రుడు, అగస్త్యుడు, వాల్మీకి.. దేవి అహల్య, నిషాదరాజు గుహుడు, మాత శబరికి సంబంధించిన మందిరాలు ఉన్నాయి. దీని తరువాత శేషావతార్ మందిరాన్నీ, మాత అన్నపూర్ణ మందిరాన్నీ ప్రధానమంత్రి దర్శించుకున్నారు. ప్రధానమంత్రి రామ్ దర్బార్ గర్భ గుడిలోకి వెళ్లి దర్శనానంతరం పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తరువాత రామ్ లలా గర్భ గుడిని కూడా ఆయన దర్శించుకున్నారు.


సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ వేర్వేరు సందేశాలను పొందుపరుస్తూ  ఇలా పేర్కొన్నారు:

 

"आज अयोध्या में रामलला मंदिर के ध्वजारोहण अनुष्ठान से पूर्व मंदिर परिसर में सप्त मंदिरों के दर्शन कर आशीर्वाद लेने का सौभाग्य भी मिला। महर्षि वशिष्ठ, महर्षि विश्वामित्र, महर्षि अगस्त्य, महर्षि वाल्मीकि, देवी अहिल्या, निषादराज एवं माता शबरी के सप्त मंदिरों से वह बोध एवं भक्ति प्राप्त होती है, जो हमें प्रभु राम के चरणों के योग्य बनाती है।”

 

आज अयोध्या में रामलला मंदिर के ध्वजारोहण अनुष्ठान से पूर्व मंदिर परिसर में सप्त मंदिरों के दर्शन कर आशीर्वाद लेने का सौभाग्य भी मिला। महर्षि वशिष्ठ, महर्षि विश्वामित्र, महर्षि अगस्त्य, महर्षि वाल्मीकि, देवी अहिल्या, निषादराज एवं माता शबरी के सप्त मंदिरों से वह बोध एवं भक्ति… pic.twitter.com/SkyS8BmYXD

— Narendra Modi (@narendramodi) November 25, 2025
 

 “सप्त मंदिरों के सभी सात ऋषियों एवं महा भागवतों की उपस्थिति से ही रामचरित पूर्ण होता है। महर्षि वशिष्ठ एवं महर्षि विश्वामित्र ने प्रभु रामलला के विद्याध्ययन की लीला पूरी कराई। महर्षि अगस्त्य से वन गमन के समय ज्ञान चर्चाएं हुईं एवं राक्षसी आतंक के विनाश का मार्ग प्रशस्त हुआ। आदिकवि महर्षि वाल्मीकि ने अलौकिक रामायण विश्व को प्रदान की। देवी अहिल्या, निषादराज एवं माता शबरी ने महान भक्ति का उदाहरण प्रस्तुत किया और हम प्रभु राम के उस समरस आदर्श से परिचित हो पाए, जिसमें उन्होंने खुद कहा है - कह रघुपति सुनु भामिनि बाता। मानउँ एक भगति कर नाता॥”

 

सप्त मंदिरों के सभी सात ऋषियों एवं महा भागवतों की उपस्थिति से ही रामचरित पूर्ण होता है। महर्षि वशिष्ठ एवं महर्षि विश्वामित्र ने प्रभु रामलला के विद्याध्ययन की लीला पूरी कराई। महर्षि अगस्त्य से वन गमन के समय ज्ञान चर्चाएं हुईं एवं राक्षसी आतंक के विनाश का मार्ग प्रशस्त हुआ। आदिकवि… pic.twitter.com/m1Fl5WwBQ4

— Narendra Modi (@narendramodi) November 25, 2025
 


‘‘ఈ రోజున, అయోధ్యలోని శ్రీ రామ్ జన్మభూమి మందిర్‌లో నిర్వహించిన ధర్మ ధ్వజారోహణ్ ఉత్సవ్‌లో పాలుపంచుకొన్నాను. అంతకు ముందు.. మందిర పరిసరాల్లోని సప్త్ మందిర్‌లో ప్రార్థన చేసి, ఆశీర్వాదాల్ని అందుకొనే భాగ్యం నాకు దక్కింది.’’
 

Today, before the Dharma Dhwajarohan Utsav at the Shri Ram Janmabhoomi Mandir in Ayodhya, I was blessed with the opportunity to pray and seek blessings at the Sapt Mandir complex within the temple premises. pic.twitter.com/9lZ1cdXlgw

— Narendra Modi (@narendramodi) November 25, 2025
 

‘‘ఈ పవిత్రమైన మందిరాలు ఏడింటినీ మహర్షులు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అగస్త్యుడు, వాల్మీకి, దేవి అహల్య, నిషాద్‌రాజు, మాత శబరిలకు అంకితం చేశారు. ఇవి మనకు జ్ఞ‌ానాన్నీ, భక్తినీ అనుగ్రహిస్తాయి. ప్రభువు శ్రీ రాముని ఆదర్శాలను అనుసరించేందుకు మనల్ని యోగ్యులుగా చేసేది ఈ దివ్య కృపయే.’’
 

These seven sacred shrines, dedicated to Maharishi Vashishtha, Maharishi Vishwamitra, Maharishi Agastya, Maharishi Valmiki, Devi Ahalya, Nishadraj and Mata Shabari offer us both wisdom and devotion. It is this divine grace that helps us become worthy of following the ideals of… pic.twitter.com/eXuQ8sb9K9

— Narendra Modi (@narendramodi) November 25, 2025
 

“अयोध्या के पावन धाम में श्री राम जन्मभूमि मंदिर में ध्वजारोहण समारोह का हिस्सा बनना मेरे लिए अत्यंत भावविभोर करने वाला अनुभव रहा। शुभ मुहूर्त में संपन्न हुआ यह अनुष्ठान हमारे सांस्कृतिक गौरव और राष्ट्रीय एकता के नए अध्याय का उद्घोष है। राम मंदिर का गौरवशाली ध्वज, विकसित भारत के नवजागरण की संस्थापना है। ये ध्वज नीति और न्याय का प्रतीक हो, ये ध्वज सुशासन से समृद्धि का पथ प्रदर्शक हो और ये ध्वज विकसित भारत की ऊर्जा बनकर इसी रूप में सदा आरोहित रहे.....भगवान श्री राम से यही कामना है। जय जय सियाराम।”

 

अयोध्या के पावन धाम में श्री राम जन्मभूमि मंदिर में ध्वजारोहण समारोह का हिस्सा बनना मेरे लिए अत्यंत भावविभोर करने वाला अनुभव रहा। शुभ मुहूर्त में संपन्न हुआ यह अनुष्ठान हमारे सांस्कृतिक गौरव और राष्ट्रीय एकता के नए अध्याय का उद्घोष है। राम मंदिर का गौरवशाली ध्वज, विकसित भारत के… pic.twitter.com/1uwYN2NXHW

— Narendra Modi (@narendramodi) November 25, 2025
 

‘‘శ్రీ రామ్ జన్మభూమి మందిరంలో ధర్మ ధ్వజారోహణం ఉత్సవాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని భారత్‌తో పాటు ప్రపంచ దేశాల్లోని కోట్ల మంది ఎదురు చూశారు.. ఆ క్షణం ఇప్పుడు వచ్చేసింది. అయోధ్యలో చరిత్రను సృష్టించడమైంది. మరి ఇది మనకు ప్రభువు శ్రీ రాముడు చూపిన బాటను అనుసరించడానికి మరింత ఎక్కువ ప్రేరణను అందిస్తోంది.’’  


(Release ID: 2194568) Visitor Counter : 2