ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కాశీ ఎంపీ క్రీడల పోటీలో విజేతలకూ, ఆటగాళ్లకూ అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 21 NOV 2025 2:22PM by PIB Hyderabad

కాశీ ఎంపీ క్రీడల పోటీలో విజేతలందరితో పాటుఆ పోటీలో పాలుపంచుకున్న వారికి కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక అభినందనలనూశుభాకాంక్షలనూ తెలియజేశారు.
దీనిలో పాల్గొన్న యువ భాగస్వాములు కనబరిచిన శక్తిఉత్సాహం నిజంగా అద్భుతమైనవని శ్రీ మోదీ ప్రశంసించారుఆట ద్వారా సత్తానీనైపుణ్యాన్నీ గొప్పగా ప్రదర్శించారని ఆయన అన్నారు.
ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘
కాశీ ఎంపీ క్రీడల పోటీలో విజేతలకూఈ పోటీలో పాల్గొన్న అందరికీ అనేకానేక అభినందనలుశుభాకాంక్షలుదీనిలో పాలుపంచుకున్న యువ సహచరులు చూపిన శక్తిఉత్సాహం అద్భుతంగా ఉన్నాయివారు తమ సత్తానీనైపుణ్యాన్నీ గొప్పగా ప్రదర్శించారు’’ అని పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2192670) आगंतुक पटल : 58
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam