ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానితో జార్ఖండ్ గవర్నర్ భేటీ
Posted On:
10 NOV 2025 6:43PM by PIB Hyderabad
జార్ఖండ్ గవర్నర్ శ్రీ సంతోష్ గంగ్వార్ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“జార్ఖండ్ గవర్నర్ శ్రీ సంతోష్ గంగ్వార్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు."
(Release ID: 2188579)
Visitor Counter : 6
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam