ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానితో జార్ఖండ్ గవర్నర్ భేటీ

Posted On: 10 NOV 2025 6:43PM by PIB Hyderabad

జార్ఖండ్ గవర్నర్ శ్రీ సంతోష్ గంగ్వార్ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

జార్ఖండ్‌ గవర్నర్‌ శ్రీ సంతోష్ గంగ్వార్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు."


(Release ID: 2188579) Visitor Counter : 6