రాష్ట్రపతి సచివాలయం
సర్దార్ వల్లభ్భాయి పటేల్ 150వ జయంతి సందర్భంగా ఆయనకు పుష్పాంజలి సమర్పించిన రాష్ట్రపతి
Posted On:
31 OCT 2025 9:52AM by PIB Hyderabad
సర్దార్ వల్లభ్భాయి పటేల్ 150వ జయంతి ఈ రోజు (అక్టోబరు 31, 2025). ఈ సందర్భంగా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్లో ఆయన చిత్రపటానికి పుష్పాంజలిని సమర్పించారు. అంతక్రితం, రాష్ట్రపతి ఢిల్లీలోని సర్దార్ పటేల్ చౌక్కు వెళ్లి, ఆయన విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించారు.

***
(Release ID: 2184499)
Visitor Counter : 5
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam