రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ 150వ జయంతి సందర్భంగా ఆయనకు పుష్పాంజలి సమర్పించిన రాష్ట్రపతి

Posted On: 31 OCT 2025 9:52AM by PIB Hyderabad

సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ 150వ జయంతి ఈ రోజు (అక్టోబరు 31, 2025). ఈ సందర్భంగా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్‌లో ఆయన చిత్రపటానికి పుష్పాంజలిని సమర్పించారు. అంతక్రితం, రాష్ట్రపతి ఢిల్లీలోని సర్దార్ పటేల్ చౌక్‌కు వెళ్లి, ఆయన విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించారు.


image.png

***


(Release ID: 2184499) Visitor Counter : 5