ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారతీయ ఉత్పత్తులను కొనండి... దేశ పౌరులకు పిలుపునిచ్చిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 19 OCT 2025 8:36PM by PIB Hyderabad

నూట నలభై కోట్ల మంది కష్టపడి వినూత్న ఆలోచనలతో రూపొందించిన భారతీయ ఉత్పాదనలను ఈ ఉత్సవ కాలంలో కొనుగోలు చేసివారి శ్రమను గౌరవించి పండుగ చేసుకోవాల్సిందిగా దేశ పౌరులందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ‘‘మనం భారతీయ వస్తువులనే కొందాం.. ఇవి స్వదేశీ వస్తువులు అని గర్వంగా చాటుదాంరండిమీరు కొన్న వాటిని సామాజిక మాధ్యమంలోనూ పంచుకోండిఇలా చేస్తేమీరు చేసిన పని ఇతరుల్లో స్ఫూర్తిని కలిగిస్తుంది’’ అని శ్రీ మోదీ అన్నారు.
 
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘
నూట నలభై కోట్ల మంది కష్టపడి వినూత్న ఆలోచనలతో రూపొందించిన భారతీయ ఉత్పాదనలను.. ఈ ఉత్సవ కాలంలో.. ఆదరిద్దాం... రండి.
భారతీయ వస్తువులనే కొనుగోలు చేద్దాంమరి ఇవి స్వదేశీ వస్తువులు అంటూ గర్వంగా చాటిచెబుదాం.
మీరు కొన్న వస్తువులను సామాజిక మాధ్యమంలోనూ పంచుకోండిఈ విధంగా మీరు.. ఇతరులు కూడా మీరు చేసిన పనినే చేసేలావారిలో స్ఫూర్తిని నింపగలిగిన వారవుతారు.’’

 

 

 

***

MJPS/VJ


(రిలీజ్ ఐడి: 2181051) సందర్శకుల సూచీ సంఖ్య : : 33
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Odia , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Kannada , Malayalam