ప్రధాన మంత్రి కార్యాలయం
అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
Posted On:
20 OCT 2025 9:49AM by PIB Hyderabad
దీపావళి పండుగరోజున దేశ ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
‘‘దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు. ఈ దీపాల పండుగ మనందరి జీవనంలో సద్భావననూ, సంతోషాన్నీ, సమృద్ధినీ కలిగించాలని నేను కోరుకుంటున్నాను. మన మధ్య సానుకూల భావన వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు.
‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు. ఈ దీపాల పండుగ మనందరి జీవనంలో సద్భావననూ, సంతోషాన్నీ, సమృద్ధినీ కలిగించాలని కోరుకుంటున్నా. మన మధ్య సానుకూల భావన వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నా.’’
***
(Release ID: 2181049)
Visitor Counter : 3
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam