ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అధికారిక కార్యక్రమాల్లో పొందిన బహుమతుల ఆన్ లైన్ వేలంలో పాల్గొనాలని దేశ ప్రజలకు ప్రధాని ఆహ్వానం

Posted On: 24 SEP 2025 1:09PM by PIB Hyderabad

తన అధికారిక కార్యాక్రమాలుసమావేశాల సందర్భంగా స్వీకరించిన బహుమతుల వేలం ప్రారంభమయ్యిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారుఈ వేలంలో పౌరులు ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధానమంత్రి సూచించారుఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని నమామి గంగే కార్యక్రమానికి విరాళంగా అందజేయనున్నట్లు తెలిపారుగంగా నది సంరక్షణపునరుజ్జీవనానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధాన పథకంనమామి గంగే.

సోషల్ మీడియా మాధ్యమం ‘ఎక్స్ ’ పోస్టులో మోదీ ఇలా పేర్కొన్నారు.

గత కొన్ని రోజులుగా నేను వివిధ కార్యక్రమాలలో స్వీకరించిన బహుమతుల కోసం ఆన్ లైన్ వేలం జరుగుతోందిఈ వేలంలో మన సంస్కృతిసృజనాత్మకతను ప్రతిబింబించే ఆసక్తికరమైన కళాఖండాలు ఉన్నాయివేలం ద్వారా వచ్చిన ఆదాయం నమామి గంగే కార్యక్రమానికి ఉపయోగపడుతుందిమీరు కూడా ఈ వేలంలో తప్పకుండా పాల్గొనండి.’’


(Release ID: 2170579) Visitor Counter : 7