రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

పత్రికా ప్రకటన

నాడు పోస్టు చేయడమైనది: 16 AUG 2025 7:55PM by PIB Hyderabad

నాగాలాండ్ గవర్నర్ శ్రీ లా. గణేషన్ మరణించటంతో మణిపూర్ గవర్నర్ శ్రీ అజయ్ కుమార్ భల్లాకు నాగాలాండ్ గవర్నర్‌‌గా అదనపు బాధ్యతలు ఇస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. 

 

***


(రిలీజ్ ఐడి: 2157260) సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Tamil , Malayalam