రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

15వ తేదీ పార్శీల నూతన సంవత్సరాది: శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి

నాడు పోస్టు చేయడమైనది: 14 AUG 2025 5:08PM by PIB Hyderabad

పార్శీ నూతన సంవత్సరాది పర్వదిన సందర్భంగా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఒక సందేశంలో ఇలా పేర్కొన్నారు:

‘‘పారసీ నూతన సంవత్సరం నవ్‌రోజ్ శుభ సందర్భంగానేను నా దేశ ప్రజానీకానికిప్రత్యేకించి పార్శీ సోదరీ సోదరులకు స్నేహపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.

నవ్‌రోజ్ అంటేనే సరికొత్తదనంఆశలతో పాటు సమృద్ధికి మారుపేరుఇది పార్శీలకు ముఖ్యమైన పండుగే కాకమన సాంస్కృతిక వారసత్వాన్ని ఉత్సవంగా నిర్వహించుకొనే సందర్భం కూడాపార్శీల్లో ఉట్టిపడే వాణిజ్య సంబంధ ఉత్సాహంప్రజా సంక్షేమానికి అంకితమవ్వాలన్న భావన.. ఇవి మన దేశ ప్రగతికి అమూల్యమైన సేవలను అందించాయి.

ఈ విశిష్ట ఉత్సవం అందరికీ శాంతినీసమృద్ధినీ ప్రసాదించాలనీసమ్మిళిత దేశ నిర్మాణానికి పౌరులందరూ తలో చేయి వేసేటట్లు ప్రేరణను ఇవ్వాలనీ నేను కోరుకుంటున్నాను.’’

రాష్ట్రపతి సందేశాన్ని ఇక్కడ చూడవచ్చును..

Please click here to see the President's message-

 

***


(రిలీజ్ ఐడి: 2156474) సందర్శకుల సూచీ సంఖ్య : : 23
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Tamil , Malayalam