ప్రధాన మంత్రి కార్యాలయం
బీహార్లోని మోతీహారీలో స్వామి శక్తి శరణానంద సరస్వతిజీ మహారాజ్ను కలిసిన ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
18 JUL 2025 9:40PM by PIB Hyderabad
బీహార్లోని మోతీహారీలో స్వామి శక్తి శరణానంద సరస్వతీజీ మహారాజ్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దర్శించుకున్నారు. మహారాజ్ ఆశీస్సులు అందుకున్నారు. ఆయన ఆప్యాయత, ప్రేమ, మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’ వేదికగా ప్రధాని ఇలా పేర్కొన్నారు:
‘‘ఈ రోజు మోతీహారీలో స్వామి శక్తి శరణానంద సరస్వతీజీ మహారాజ్ ఆశీర్వాదాలను పొందే అదృష్టం నాకు లభించింది. తేజస్సు, శక్తితో ఆయన వ్యక్తిత్వం నిండి ఉంటుంది. ఆయన ప్రసంగంలో ఆధ్యాత్మికత ప్రవహిస్తుంది. మహరాజ్ జీ ఆత్మీయత, స్నేహం, మార్గదర్శకత్వంతో నా మనసు నిండిపోయింది!”
(రిలీజ్ ఐడి: 2146208)
సందర్శకుల సూచీ సంఖ్య : : 25
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam