ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బీహార్లోని మోతీహారీలో స్వామి శక్తి శరణానంద సరస్వతిజీ మహారాజ్‌‌ను కలిసిన ప్రధాని

Posted On: 18 JUL 2025 9:40PM by PIB Hyderabad

బీహార్లోని మోతీహారీలో స్వామి శక్తి శరణానంద సరస్వతీజీ మహారాజ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దర్శించుకున్నారుమహారాజ్ ఆశీస్సులు అందుకున్నారుఆయన ఆప్యాయతప్రేమమార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్‌’’ వేదికగా ప్రధాని ఇలా పేర్కొన్నారు:

‘‘ఈ రోజు మోతీహారీలో స్వామి శక్తి శరణానంద సరస్వతీజీ మహారాజ్ ఆశీర్వాదాలను పొందే అదృష్టం నాకు లభించిందితేజస్సుశక్తితో ఆయన వ్యక్తిత్వం నిండి ఉంటుందిఆయన ప్రసంగంలో ఆధ్యాత్మికత ప్రవహిస్తుందిమహరాజ్‌ జీ ఆత్మీయతస్నేహంమార్గదర్శకత్వంతో నా మనసు నిండిపోయింది!”


(Release ID: 2146208) Visitor Counter : 2