ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పర్యావరణ హిత, హరిత భవిష్యత్తు నిర్మాణం పట్ల దేశం చూపుతున్న నిబద్ధత, చేస్తున్న కృషిని ప్రశంసించిన ప్రధానమంత్రి

Posted On: 15 JUL 2025 8:59PM by PIB Hyderabad

పర్యావరణ హితహరిత భవిష్యత్తు నిర్మాణం దిశగా భారత్ కు గల అంకిత భావాన్ని,  చేస్తున్న కృషిని ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసించారు. 

కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషీ ఎక్స్ పైన చేసిన పోస్టుకి స్పందిస్తూ …

 

పర్యావరణ హితహరిత భవిష్యత్తు నిర్మాణం పట్ల భారత్ కు గల నిబద్ధతనుచేస్తున్న కృషిని ఈ చర్య ప్రతిబింబిస్తోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.   


(Release ID: 2145107) Visitor Counter : 3