ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆక్రాలోని ఎన్క్రుమా సంస్మరణ వాటికలో నివాళులర్పించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 03 JUL 2025 3:50PM by PIB Hyderabad

ఘనా దేశం ఆక్రా నగరంలోని ఎన్క్రుమా సంస్కరణ వాటికను సందర్శించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ... దివంగత నేతఆఫ్రికా స్వాతంత్ర్య వీరుడుదేశాన్ని ఉనికిలోకి తెచ్చిన తొలి దేశాధ్యక్షుడు డాక్టర్ క్వామే ఎన్క్రుమాకు ఘన నివాళులు అర్పించారుఘనా ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ నానా జేన్ ఓపుకు-ఆగ్యేమాంగ్ ప్రధాని వెంట ఉన్నారుస్వాతంత్ర్యంఐక్యతసామాజిక న్యాయం వంటి ఆశయాల సాధనకు డాక్టర్ ఎన్క్రుమా చేసిన కృషినిఆయా రంగాలపై చెక్కుచెదరని ఆయన ప్రభావానికి గౌరవ సూచకంగా శ్రీ మోదీ పుష్ప గుచ్ఛాన్ని ఉంచి మౌనం పాటించారు.

ఘనా దేశ ఘన చారిత్రిక వారసత్వం పట్ల భారత్ కు గల గౌరవాన్ని ప్రధాని నివాళి ప్రతిబింబించిందిఇరు దేశాల మధ్య గల దృఢమైన స్నేహ బంధాలుసహకార స్ఫూర్తిని పునరుద్ఘాటించింది.

 

***


(రిలీజ్ ఐడి: 2141850) సందర్శకుల సూచీ సంఖ్య : : 36