ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహారాష్ట్రలోని పుణేలో జెజూరి-మోర్గావ్ రహదారి ప్రమాదంలో మరణించిన వారికి ప్రధాని సంతాపం


పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి నష్టపరిహారాన్ని ప్రకటించిన పీఎం

నాడు పోస్టు చేయడమైనది: 19 JUN 2025 10:58AM by PIB Hyderabad

మహారాష్ట్రలోని పుణేలో జెజూరి-మోర్గావ్ రహదారిపై జరిగిన ప్రమాదంలో మృతులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారుఈ ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షలుగాయపడిన వారికి రూ.50,000 నష్టపరిహారాన్ని ప్రకటించారు.

ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొన్నది:

‘‘మహారాష్ట్రపుణేలోని జెజూరి-మోర్గావ్ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం దిగ్భ్రాంతి కలిగించిందిమృతుల కుటుంబ సభ్యులకు నా సానుభూతిని తెలియజేస్తున్నానుగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’.

‘‘మరణించిన వారి కుటుంబ సభ్యులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2లక్షల పరిహారం అందుతుందిగాయపడిన వారికి రూ.50,000 ఆర్థిక సాయం అందజేస్తాం: PM @narendramodi’’

 


(రిలీజ్ ఐడి: 2137639) సందర్శకుల సూచీ సంఖ్య : : 17