ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జీ-7 సమావేశాల్లో భాగంగా ఐరోపా కౌన్సిల్ అధ్యక్షుడితో భేటీ అయిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

Posted On: 18 JUN 2025 3:02PM by PIB Hyderabad

జూన్ 17న కననాస్కిస్ లో జరిగిన జీ-7 సమావేశాల్లో భాగంగా ఐరోపా కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ ఆంటోనియో కోస్టాతో మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమైఅర్ధవంతమైన చర్చలు జరిపారు.

సమావేశానికి సంబంధించి ఎక్స్ వేదికపై ప్రధాని పోస్ట్ చేశారు:

ఐరోపా కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ ఆంటోనియో కోస్టాతో అర్థవంతమైన చర్చలు జరిపాం @eucopresident”


(Release ID: 2137511)