ప్రధాన మంత్రి కార్యాలయం
‘ప్రాజెక్ట్ లయన్’లో భాగంగా చేపడుతున్న ప్రయత్నాల పట్ల ప్రధానమంత్రి హర్షం
प्रविष्टि तिथि:
21 MAY 2025 3:55PM by PIB Hyderabad
‘ప్రాజెక్ట్ లయన్’లో భాగంగా చేపడుతున్న ప్రయత్నాల పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయత్నాలు గుజరాత్లో సింహాలకు అనుకూల పరిసరాలను సమకూర్చడంతో పాటు వాటి సంరక్షణకు కూడా పూచీపడుతున్నాయి.
గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ ఎక్స్లో పొందుపరిచిన ఒక సందేశానికి శ్రీ మోదీ ప్రతిస్పందిస్తూ:
‘‘చాలా ఉత్సాహాన్నిచ్చే సమాచారమిది. ‘ప్రాజెక్ట్ లయన్’లో భాగంగా చేపడుతున్న ప్రయత్నాలతో, గుజరాత్లో సింహాలకు అనుకూలమైన వాతావరణం నెలకొనడంతోపాటు వాటి సంరక్షణకు అన్ని జాగ్రత్తచర్యలను తీసుకొంటుండడాన్ని చూస్తే ఎంతో సంతోషం కలుగుతోంది’’ అని పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2130388)
आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
Bengali
,
Manipuri
,
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam