రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

తూర్పు నౌకాదళ కేంద్రాన్ని సందర్శించిన రక్షణ శాఖ కార్యదర్శి

నాడు పోస్టు చేయడమైనది: 18 MAY 2025 2:20PM by PIB Hyderabad

రక్షణ శాఖ కార్యదర్శి శ్రీ రాజేశ్ కుమార్ సింగ్ మే 16, 17 తేదీల్లో విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండును సందర్శించారు.

రక్షణ కార్యదర్శి తన పర్యటనలో భాగంగాతూర్పు నౌకాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేశ్ పెంఢార్కర్‌తో సమావేశమయ్యారు.

కమాండ్ యుద్ధ నిర్వహణ సామర్థ్యాలనుకీలక కార్యకలాపాల గురించి ఈ సందర్భంగా రక్షణ కార్యదర్శికి వివరించారుతూర్పు సముద్రతీర ప్రాంతంలో ప్రస్తుతం పనులు పురోగమిస్తూ ఉన్న మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులతో పాటుత్వరలోనే చేపట్టవలసి ఉన్న ప్రాజెక్టులను గురించి కూడా విస్తృతంగా ఆయనకు తెలిపారు. ఈ ప్రాజెక్టులను నౌకాదళ యుద్ధ నిర్వహణవ్యూహాత్మక సామర్థ్యాలను పెంపొందించే ఉద్దేశంతో అమలు చేయాలని తలపెట్టారు.‌

 

**‌*


(రిలీజ్ ఐడి: 2129555) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Tamil