ప్రధాన మంత్రి కార్యాలయం
అక్షయ తృతీయ సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
Posted On:
30 APR 2025 8:53AM by PIB Hyderabad
అక్షయ తృతీయ ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘ ‘అక్షయ తృతీయ’ సందర్భంగా మీకందరికీ అనంత శుభాకాంక్షలు. మానవతకు అంకితమిచ్చిన ఈ పవిత్రమైన పండుగ రోజు... ప్రతి ఒక్కరికి విజయాన్ని, సమృద్ధిని, సంతోషాన్ని ప్రసాదించడంతో పాటు, ‘వికసిత్ భారత్’ను సాకారం చేయాలన్న సంకల్పానికి కూడా కొత్త శక్తిని అందించాలని అభిలషిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
***
MJPS/SR
(Release ID: 2125392)
Visitor Counter : 9
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam