ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి తో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ భేటీ

Posted On: 12 APR 2025 10:59PM by PIB Hyderabad

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరు శ్రీ కె. కైలాస్‌నాథన్ శనివారం ఉదయం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.


ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఆ సందేశంలో:


‘‘శనివారం ఉదయం, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరు శ్రీ కె. కైలాస్‌నాథన్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ (@narendramodi)తో సమావేశమయ్యారు.

@LGov_Puducherry” అని పేర్కొంది.


(Release ID: 2121702) Visitor Counter : 12