ప్రధాన మంత్రి కార్యాలయం
తిరు కుమారి అనంతన్ మృతిపై ప్రధాని సంతాపం
నాడు పోస్టు చేయడమైనది:
09 APR 2025 2:05PM by PIB Hyderabad
అనుభవజ్ఞుడైన నాయకుడు తిరుకుమారి అనంతన్ మృతిపట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“విశేషమైన సామాజిక సేవ, తమిళనాడు పురోగతిపట్ల అంకిత భావం.. తిరు కుమారి అనంతన్ జీని చిరస్మరణీయుడిని చేశాయి. తమిళానికి, తమిళ సంస్కృతికి ప్రాచుర్యం కల్పించడంలో ఆయన కృషి మరువలేనిది. ఆయన లేని లోటు తీరనిది. ఆయన కుటుంబం, అనుచరులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఓం శాంతి’’.
(రిలీజ్ ఐడి: 2120501)
సందర్శకుల సూచీ సంఖ్య : : 41
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam