ప్రధాన మంత్రి కార్యాలయం
ఈద్-ఉల్-ఫిత్ర్ సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
Posted On:
31 MAR 2025 9:08AM by PIB Hyderabad
ఈద్-ఉల్-ఫిత్ర్ పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఈద్-ఉల్-ఫిత్ర్ నేపథ్యంలో అందరికీ శుభాకాంక్షలు... ఈ పండుగ మన సమాజంలో ఆశావహ స్ఫూర్తిని, సామరస్యం, కరుణను పెంపొందించాలని ఆకాంక్షిస్తున్నాను. మీరు చేపట్టే ప్రతి కార్యంలోనూ విజయం సిద్ధించాలని, జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను....
ఈద్ ముబారక్!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
MJPS/SR
(Release ID: 2116969)
Visitor Counter : 45
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam