ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

జమ్మూలో 2025 ఫిబ్రవరి 15న ఉపరాష్ట్రపతి పర్యటన


శ్రీ మాతా వైష్ణో దేవి విశ్వవిద్యాలయం పదో స్నాతకోత్సవం ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి

Posted On: 13 FEB 2025 3:41PM by PIB Hyderabad

ఉపరాష్ట్రపతి శ్రీ జగ్‌దీప్ ధన్‌ఖడ్ 2025 ఫిబ్రవరి 15న జమ్మూకాశ్మీర్‌లోని జమ్మూను సందర్శించనున్నారు.

 

ఆయన ఒక రోజు పర్యటనలో భాగంగా శ్రీ మాతా వైష్ణో దేవి విశ్వవిద్యాలయం (ఎస్ఎం‌వీడీయూ) 10వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైఆ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారుస్నాతకోత్సవాన్ని ఎస్ఎంవీడీయూ కేంపస్‌లోని మాత‌ృక ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు.


ఉపరాష్ట్రపతి మాతా వైష్ణో దేవి ఆలయాన్నీభైరోన్ జీ ఆలయాన్నీ సందర్శించనున్నారు.


(Release ID: 2102821) Visitor Counter : 35