ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహాత్మాగాంధీకి రాజ్‌ఘాట్‌లో ప్రధానమంత్రి శ్రద్ధాంజలి

प्रविष्टि तिथि: 30 JAN 2025 2:48PM by PIB Hyderabad

గాంధీ మహాత్ముని వర్ధంతి సందర్భంగా ఈ రోజు ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రాజ్‌ఘాట్‌లో శ్రద్ధాంజలి ఘటించారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:

‘‘ఈ రోజు ఉదయం రాజ్‌ఘాట్‌లో పూజ్య బాపూజీకి శ్రద్ధాంజలి ఘటించానుమన దేశం కోసం ఆయన కన్న కలలను నెరవేర్చడానికి మేం మా నిబద్ధతను ఈ సందర్భంగా పునరుద్ఘాటిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 2097614) आगंतुक पटल : 60
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam