రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు జాతినుద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి

प्रविष्टि तिथि: 24 JAN 2025 5:53PM by PIB Hyderabad

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు (జనవరి 25, 2025) భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించనున్నారుసాయంత్రం గంటల నుంచి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం కానుందిఆకాశవాణికి ఉన్న జాతీయ స్థాయి నెట్‌వర్క్‌ అన్ని దూరదర్శన్ ఛానళ్లలో హిందీలోనూ తర్వాత ఆంగ్ల ప్రసంగం కూడా ప్రసారం అవుతుందిదీని తర్వాత దూరదర్శన్ ప్రాంతీయ చానళ్లు ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేయనున్నాయిఆకాశవాణి రాత్రి 9.30 గంటల నుంచి ప్రాంతీయ ఛానళ్లలో ఆయా భాషల్లో ప్రసారం చేయనున్నాయి


(रिलीज़ आईडी: 2096008) आगंतुक पटल : 75
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Gujarati , Tamil , Malayalam