ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌... వడ్‌నగర్ చరిత్ర 2500 ఏళ్ల కన్నా పురాతనం: ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 17 JAN 2025 8:27AM by PIB Hyderabad

గుజరాత్‌లో వడ్‌నగర్ యశోభరిత చరిత్ర 2500 ఏళ్ల కన్నా పురాతనమైందనీదానిని పదిలపరచడంతోపాటు సంరక్షించడానికి ఇక్కడ అద్వితీయ ప్రయత్నాల్ని చేపట్టారనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వ్యాఖ్యానించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఇలా తెలిపారు:

‘‘గుజరాత్‌లోని వడ్‌నగర్‌కున్న గౌరవశాలి చరిత్ర 2500 సంవత్సరాల కన్నా ప్రాచీనమైందిదానిని  పదిలపరచడంతోపాటు సంరక్షించడానికి ఇక్కడ అద్వితీయ  ప్రయత్నాలు చేపట్టారు’’.

 

 

***

MJPS/SR


(रिलीज़ आईडी: 2093752) आगंतुक पटल : 71
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam