ప్రధాన మంత్రి కార్యాలయం
ఇటీవలి అంతర్జాతీయ పర్యటనలు ప్రపంచ స్థాయిలో భారత్ భాగస్వామ్యాల్నీ, ఆర్థిక సహకారాన్నీ, సాంస్కృతిక సంబంధాల్నీ బలోపేతం చేశాయి: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
31 DEC 2024 8:34PM by PIB Hyderabad
ఇటీవలి అంతర్జాతీయ పర్యటనలు ప్రపంచ స్థాయిలో భారతదేశ భాగస్వామ్యాల్ని బలపరచడం ఒక్కటే కాకుండా, వేరువేరు ఖండాల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక సహకారాలతో పాటు సాంస్కృతిక సంబంధాలు కూడా పెరిగాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్లో ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా తెలిపింది:
‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi) ఇటీవలి అంతర్జాతీయ పర్యటనలు ప్రపంచ స్థాయిలో భారతదేశ భాగస్వామ్యాల్ని బలపరచడంతో పాటుగా ఖండాంతరంగా వ్యూహాత్మక సహకారాన్ని, ఆర్థిక సహకారాన్ని, సాంస్కృతిక సంబంధాల్ని కూడా పెంచాయి’’.
***
MJPS/SR
(रिलीज़ आईडी: 2089214)
आगंतुक पटल : 57
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam