ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో తమిళనాడు గవర్నరు సమావేశం

प्रविष्टि तिथि: 24 DEC 2024 12:38PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో  తమిళనాడు గవర్నరు  శ్రీ ఆర్.ఎన్. రవి ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.

ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో  ఇలా తెలిపింది:

‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi)తో తమిళనాడు గవర్నరు  శ్రీ ఆర్.ఎన్. రవి సమావేశమయ్యారు”.

 

 

***

MJPS/VJ


(रिलीज़ आईडी: 2087579) आगंतुक पटल : 69
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam