ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో తమిళనాడు గవర్నరు సమావేశం

నాడు పోస్టు చేయడమైనది: 24 DEC 2024 12:38PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో  తమిళనాడు గవర్నరు  శ్రీ ఆర్.ఎన్. రవి ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.

ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో  ఇలా తెలిపింది:

‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi)తో తమిళనాడు గవర్నరు  శ్రీ ఆర్.ఎన్. రవి సమావేశమయ్యారు”.

 

 

***

MJPS/VJ


(రిలీజ్ ఐడి: 2087579) సందర్శకుల సూచీ సంఖ్య : : 96