ప్రధాన మంత్రి కార్యాలయం
అసత్య కథనాలు కొన్ని రోజులు ప్రచారంలో ఉన్నప్పటికీ, సత్యం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
17 NOV 2024 3:54PM by PIB Hyderabad
అసత్య కథనాలు కొన్ని రోజులు మాత్రమే ఉనికిలో ఉంటాయని, వాస్తవాలు ఎప్పటికైనా బయటకు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో అలోక్ భట్ చేసిన పోస్టుపై స్పందిస్తూ..
‘‘బాగా చెప్పారు. సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఈ నిజం బయటకు రావడం మంచిదే. ఒక బూటకపు కథనం కొతం కాలం వరకు మాత్రమే కొనసాగుతుంది. చివరకు, వాస్తవాలు ఎప్పటికైనా సరే వెలుగు చూస్తాయి’’ అని ప్రధానమంత్రి అన్నారు.
***
MJPS/SR
(रिलीज़ आईडी: 2074138)
आगंतुक पटल : 55
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam