ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహా మండలేశ్వర్ స్వామి శాంతిగిరి మహరాజ్ ను కలిసిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 14 NOV 2024 6:25PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహామండలేశ్వర స్వామి శాంతిగిరి మహారాజ్‌ని కలిసి పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు.

 “ఛత్రపతి శంభాజీ నగర్ లో మహామండలేశ్వర స్వామి శాంతిగిరి మహరాజ్ ను కలిశాను. సామాజిక సేవా కృషిలో ముందున్న ఆయన... పేదలు, అణగారిన వర్గాల సాధికారత కోసం కృషి చేస్తున్నారు” అని సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’ లో చేసిన పోస్టులో ప్రధానమంత్రి పేర్కొన్నారు.  

 

 

 

***

MJPS/SR


(रिलीज़ आईडी: 2073521) आगंतुक पटल : 46
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam