ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రిని కలిసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

Posted On: 07 OCT 2024 7:11PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ రోజు కలిశారు .

‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఈ రోజు కలిశారు’’ అని ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేసింది. 

 

 

***

MJPS/SR



(Release ID: 2063018) Visitor Counter : 26