ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

ముంబయి మెట్రో లైన్ 3లో ఆరే‌ జేవీఎల్‌ఆర్ నుంచి బీకేసీ విభాగాన్ని ప్రారంభించిన సందర్భంగా ముంబయి వాసులకు అభినందలు తెలిపిన ప్రధాన మంత్రి


ముంబయి మెట్రో విస్తరిస్తోంది, ప్రజలకు జీవన సౌలభ్యం పెరుగుతుంది: మోదీ

విద్యార్థులు, యువత, ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బాహిన్ యోజన లబ్ధిదారులు,

మెట్రోను నిర్మించిన శ్రామికులతో సంభాషించిన ప్రధాన మంత్రి

Posted On: 05 OCT 2024 9:03PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ముంబయి మెట్రో లైన్ మొదటి దశలోని ఆరే జేవీఎల్‌ఆర్ నుంచి బీకేసీ లైన్‌ను ప్రారంభించిన సందర్భంగా ముంబయి వాసులకు అభినందలు తెలియజేశారుముంబయిలో మెట్రో మార్గాలు విస్తరించడం వల్ల ప్రజలకు 'జీవన సౌలభ్యం'(ఈజ్ ఆఫ్ లివింగ్పెరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పోస్ట్ చేశారు:
ముంబయి మెట్రో నెట్‌వర్క్ విస్తరిస్తోంది
. ప్రజల జీవన సౌలభ్యం పెరుగుతుందిముంబయి మెట్రో లైన్ మొదటి దశలో భాగంగా నిర్మించిన ఆరే జేవీఎల్‌ఆర్ నుంచి బీకేసీ లైన్‌ను ప్రారంభించినందున ముంబయి వాసులకు అభినందనలు”

 

***

MJPS/SR



(Release ID: 2062658) Visitor Counter : 6