ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

వాషిమ్ లో పోహరా దేవి ఆలయంలో ప్ర‌ధాన మంత్రి పూజలు

Posted On: 05 OCT 2024 2:35PM by PIB Hyderabad

 

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు మ‌హారాష్ట్ర‌లోని వాషిమ్ జిల్లాలో ఉన్న పోహ‌రా దేవి ఆల‌యంలో ప్రార్థన చేశారు.


సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ఈ విధంగా పేర్కొన్నారు:


“మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఉన్న పోహరాదేవి ఆలయంలో ఈవేళ  ఉదయం ప్రార్థన చేసే ప్రత్యేక అవకాశం వచ్చింది. మాత జగదాంబ మనందరికీ ఆనందాన్ని, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. ”

 

“आज सकाळी महाराष्ट्राच्या वाशिम जिल्ह्यातील पोहरादेवी मंदिरात प्रार्थना करण्याची खास संधी मिळाली. आई जगदंबा आपल्या सगळ्यांनाच आनंद आणि उत्तम आरोग्य देवो ही प्रार्थना.”

 

 

***

MJPS/SR



(Release ID: 2062527) Visitor Counter : 6