ప్రధాన మంత్రి కార్యాలయం
వాషిమ్ లో పోహరా దేవి ఆలయంలో ప్రధాన మంత్రి పూజలు
Posted On:
05 OCT 2024 2:35PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఉన్న పోహరా దేవి ఆలయంలో ప్రార్థన చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:
“మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఉన్న పోహరాదేవి ఆలయంలో ఈవేళ ఉదయం ప్రార్థన చేసే ప్రత్యేక అవకాశం వచ్చింది. మాత జగదాంబ మనందరికీ ఆనందాన్ని, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. ”
“आज सकाळी महाराष्ट्राच्या वाशिम जिल्ह्यातील पोहरादेवी मंदिरात प्रार्थना करण्याची खास संधी मिळाली. आई जगदंबा आपल्या सगळ्यांनाच आनंद आणि उत्तम आरोग्य देवो ही प्रार्थना.”
***
MJPS/SR
(Release ID: 2062527)
Visitor Counter : 6
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam