ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

ప్రధానమంత్రితో తమిళనాడు ముఖ్యమంత్రి సమావేశం

Posted On: 27 SEP 2024 1:13PM by PIB Hyderabad

తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎం.కె. స్టాలిన్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలుసుకున్నారు.

సామాజిక మాథ్యమ వేదిక ‘ఎక్స్’ లో ప్రధానమంత్రి కార్యాలయం పోస్ట్ చేసిన సందేశం:

“తమిళనాడు ముఖ్యమంత్రి తిరు@mkstalin, ప్రధానమంత్రి @narendramodi తో సమావేశమయ్యారు.



(Release ID: 2059515) Visitor Counter : 15