ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి తో కేరళ ముఖ్యమంత్రి సమావేశం
प्रविष्टि तिथि:
27 AUG 2024 2:16PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో కేరళ ముఖ్యమంత్రి శ్రీ పినరయి విజయన్ న్యూ ఢిల్లీ లో ఈ రోజు సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ‘ఎక్స్’ లో ఈ కింది విధంగా తెలిపింది:
‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi) తో కేరళ ముఖ్యమంత్రి శ్రీ పినరయి విజయన్ (@pinarayivijayan) ఈ రోజు సమావేశమయ్యారు.’’
***
MJPS/RT
(रिलीज़ आईडी: 2049162)
आगंतुक पटल : 91
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam