ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి తో ఆంధ్రప్రదేశ్ సీఎం భేటీ

प्रविष्टि तिथि: 17 AUG 2024 7:41PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు న్యూ ఢిల్లీలో శనివారం (ఈ నెల 17న) సమావేశమయ్యారు.

 ‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi) తో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు’’ అంటూ ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’ వేదిక ద్వారా తెలిపింది.

 


(रिलीज़ आईडी: 2046509) आगंतुक पटल : 82
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Hindi_MP , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam