ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రితో నాగాలాండ్ ముఖ్యమంత్రి సమావేశం

Posted On: 09 AUG 2024 2:23PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో నాగాలాండ్ ముఖ్యమంత్రి శ్రీ నేఫ్యూ రియో న్యూ ఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్’ లో:

‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi) తో నాగాలాండ్ ముఖ్యమంత్రి శ్రీ నేఫ్యూ రియో (@Neiphiu_Rio) సమావేశమయ్యారు’’ అని తెలిపింది.

 

 

 

***

DS/ST



(Release ID: 2043641) Visitor Counter : 14