ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో రాజస్థాన్ గవర్నర్ సమావేశం
నాడు పోస్టు చేయడమైనది:
03 AUG 2024 9:34PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో రాజస్థాన్ గవర్నర్ శ్రీ హరిభావూ కిషన్ రావు బాగ్ డే ఇవాళ న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా ప్రధానమంత్రి కార్యాలయం పంపిన సందేశంలో:
‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi) తో రాజస్థాన్ గవర్నర్ శ్రీ హరిభావూ కిషన్ రావు బాగ్ డే సమావేశమయ్యారు’’ అని తెలిపింది.
***
DS
(రిలీజ్ ఐడి: 2041368)
సందర్శకుల సూచీ సంఖ్య : : 84
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Hindi_MP
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam