ప్రధాన మంత్రి కార్యాలయం

గురు పూర్ణిమ సందర్భంగా ప్రజలకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు

Posted On: 21 JUL 2024 10:21AM by PIB Hyderabad

గురు పూర్ణిమ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను తెలియజేశారు.

 

ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు:

‘‘పావన పర్వదినం గురు పూర్ణిమ సందర్బంగా దేశ ప్రజలందరికి అనేకానేక శుభాకాంక్షలు.’’

*********

DS/ST



(Release ID: 2034827) Visitor Counter : 19