ప్రధాన మంత్రి కార్యాలయం
గురు పూర్ణిమ సందర్భంగా ప్రజలకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు
प्रविष्टि तिथि:
21 JUL 2024 10:21AM by PIB Hyderabad
గురు పూర్ణిమ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను తెలియజేశారు.
ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు:
‘‘పావన పర్వదినం గురు పూర్ణిమ సందర్బంగా దేశ ప్రజలందరికి అనేకానేక శుభాకాంక్షలు.’’
*********
DS/ST
(रिलीज़ आईडी: 2034827)
आगंतुक पटल : 83
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam