ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి తో గోవా గవర్నరు సమావేశం

Posted On: 17 JUL 2024 10:40PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో గోవా గవర్నరు శ్రీ పి.ఎస్. శ్రీధరన్ పిళ్ళై బుధవారం సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఓ) ‘ఎక్స్’ లో ఈ క్రింది విధంగా పేర్కొంది:

‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో గోవా గవర్నరు శ్రీ పి.ఎస్. శ్రీధరన్ పిళ్ళై బుధవారం సమావేశమయ్యారు.’’

 

 

***

DS/RT



(Release ID: 2034010) Visitor Counter : 5