ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి తో మేఘాలయ ముఖ్యమంత్రి సమావేశం

Posted On: 15 JUL 2024 12:18PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మేఘాలయ ముఖ్యమంత్రి శ్రీ కన్రాడ్ కె. సంగ్మా న్యూ ఢిల్లీ లో ఈ రోజు సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ లో ఈ క్రింది విధంగా పేర్కొంది:

‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో మేఘాలయ ముఖ్యమంత్రి శ్రీ @SangmaConrad సమావేశమయ్యారు. 

@CMO_Meghalaya.’’

*********

DS/ST



(Release ID: 2033532) Visitor Counter : 9