ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రముఖ ఆర్థికవేత్తలతో ప్రధానమంత్రి సమావేశం

Posted On: 11 JUL 2024 8:42PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నీతి ఆయోగ్ లో గురువారం ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

ప్రధానమంత్రి ఈ అంశం ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ,

‘‘నేడు నేను ప్రముఖ ఆర్థికవేత్తలతో సంభాషించాను. వృద్ధిని మరింత వేగవంతం చేయడానికి వారి సలహాలు స్వీకరించాను’’ అని పేర్కొన్నారు.  

 

 

***

DS



(Release ID: 2032681) Visitor Counter : 20