ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి తో సమావేశమైన మిజోరమ్ ముఖ్యమంత్రి

Posted On: 06 JUL 2024 1:25PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మిజరమ్ ముఖ్యమంత్రి  శ్రీ లాల్ దుహోమా ఈ రోజున న్యూ ఢిల్లీ లో సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ) ఎక్స్ లో -

‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో మిజోరమ్ ముఖ్యమంత్రి  శ్రీ @Lal_Duhoma సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.

 

 

***

DS/RT


(Release ID: 2031328)