ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి తో సమావేశమైన అండమాన్ మరియు నికోబార్ దీవుల యొక్క లెఫ్టినెంట్ గవర్నర్

Posted On: 27 JUN 2024 12:53PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో అండమాన్ మరియు నికోబార్ దీవుల యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఎడ్ మిరల్ శ్రీ డి.కె. జోశి ఈ రోజు న సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి యొక్క కార్యాలయం (పిఎంఒ) ఎక్స్ మాధ్యం లో -

‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో అండమాన్ మరియు నికోబార్ దీవుల యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఎడ్ మిరల్ శ్రీ డి.కె. జోశి సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.

 

 

***

DS/TS



(Release ID: 2029225) Visitor Counter : 14