భారత ఎన్నికల సంఘం

18వ లోక్‌స‌భ‌కు కొత్త‌గా ఎన్నికైన స‌భ్యుల జాబితాను రాష్ర్ట‌ప‌తికి అందించిన ఎన్నిక‌ల క‌మిష‌న్

Posted On: 06 JUN 2024 6:44PM by PIB Hyderabad

ఎన్నిక మిషర్లు  శ్రీ జ్ఞానేశ్  కుమార్,  డాక్టర్ సుఖ్బీర్  సింగ్  సంధులతో లిసి  ప్రధాన  ఎన్నిక  మిషర్  శ్రీ రాజీవ్  కుమార్  రోజు సాయంత్రం (జూన్ 6, 2024) 4 గంట 30 నిముషాలకు గౌర  భార  రాష్ర్టతిని  లిశారు. 18 లోక్కు  నిర్వహించిన  సార్వత్రిక  ఎన్నికల్లో  ప్రతినిధుల  కు  కొత్తగా  ఎన్నికైన  ప్రజాప్రతినిధుల జాబితాతో  ప్రజాప్రాతినిథ్య ట్టం 1951 సెక్షన్ 73కి అనుగుణంగా  తాము జారీ చేసిన నోటిఫికేషన్  ప్రతిని రాష్ర్టతికి అందచేశారు.

 ర్వాత  ఇద్దరు  ఎన్నిక  మిషర్లు,  ఎన్నిక  సంఘం  సీనియర్  అధికారులతో  లిసి  ప్రధాన  ఎన్నిక  మిషర్  2024 సార్వత్రిక ఎన్నికలు  విజవంతంగా నిర్వహించినందుకు  జాతిపిత  ఆశీస్సులు  అందుకోవడం  కోసం రాజ్ఘాట్కు వెళ్లారు.

***



(Release ID: 2023517) Visitor Counter : 58